Saturday, 18 April 2026 07:11:03 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

జెనెసిస్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

Date : 10 March 2024 07:13 PM Views : 915

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన జెనెసిస్ ఫెర్టిలిటీ & లాప్రోస్కోపీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ఆదివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి,చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి, హాస్పిటల్ యాజమాన్యం, నిర్వాహకులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజం ఆరోగ్యంగా ఉండడంలో డాక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, సేవా దృక్పథంతో పనిచేస్తూ హాస్పిటల్ యాజమాన్యం మంచి పేరును గడించాలన్నారు.

Also Read : నిరుద్యోగులను ముంచిన దొంగ ప్రేమజంట

ఐటీ కారిడార్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ఇక్కడి ఐటీ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సేవే మొదటి ప్రాధన్యతగా పనిచేసే హాస్పిటల్ లు, డాక్టర్లు సమాజంలో తగిన గుర్తింపు సంపాదించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, సీనియర్ నాయకులు ములగిరి శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, మన్నే రమేష్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, ఉమేష్ లతో పాటు హాస్పిటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :