Thursday, 15 January 2026 07:14:45 AM
# శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్ # కొండాపూర్ లో 'బగ్గా' పై భగ్గుమన్న కాలనీవాసులు # అంజయ్య నగర్ పార్కు కబ్జా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం # తాళం పగులగొట్టే పనిలేదు.. డిజిటల్ స్క్రీన్ ల మీదే సర్వం లూఠీ

శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు

శేరిలింగంపల్లిలో 18 డివిజన్లో ఫైనల్ నోటిఫికేషన్

Date : 25 December 2025 11:20 PM Views : 415

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల డైలీవిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12 కు పెంచి.. 30 సర్కిళ్లను 60 సర్కిల్ గా చేశారు. మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో 300 డివిజన్లతో నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో ప్రస్తుతం ఉన్న శేరిలింగంపల్లి జంట సర్కిళ్లను 3 సర్కిళ్లకు పెంచారు. గతంలో శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లు ఉండగా, ప్రస్తుతం శేరిలింగంపల్లి, మియాపూర్, మాదాపూర్ సర్కిళ్లుగా విభజించారు. మియాపూర్ సర్కిల్ పరిధిలో ఆఫీస్ పెట్, మదీనాగూడ ,చందానగర్, దీప్తి శ్రీనగర్ ,మియాపూర్, మక్త మహబూబ్పేట్ డివిజన్లను చేర్చారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గచ్చిబౌలి, నల్లగండ్ల, శేరిలింగంపల్లి, మజీద్ బండ, శ్రీరామ్ నగర్, కొండాపూర్ డివిజన్లను చేర్చారు. అంజయ్య నగర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ,ఇజ్జాత్ నగర్, మాతృశ్రీ నగర్, మయూరి నగర్ లతో కొత్తగా మాదాపూర్ సర్కిల్ ను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న రెండు సర్కిళ్లు ఒకే జోన్ కింద ఉండగా.. ప్రస్తుతం ఏర్పాటుచేసిన మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లను శేరిలింగంపల్లి జోన్ పరిధిలో.. మాదాపూర్ సర్కిల్ ను కూకట్పల్లి జోన్ పరిధిలో చేర్చారు.

Also Read : ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ..

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :