Saturday, 18 April 2026 07:16:00 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఖాజాగూడ చెరువు క్లినింగ్ కు నడుంబిగించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు

వారాంతాన్ని వినూత్నంగా గడిపిన కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు

Date : 24 February 2024 08:20 PM Views : 987

Ekaburu - హైదరాబాద్ / రంగారెడ్డి : వారాంతంలో వినూత్నంగా గడిపారు ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. తమ స్కూల్ పరిసరాల్లో ఉన్న చెరువును శుద్ధి చేసేందుకు నడుం బిగించారు. విద్యార్థుల ఆలోచనకు దృష్టి ఫౌండేషన్ సహకారం తోడవడంతో శనివారం ఖాజాగూడ చెరువులో పారిశుద్య పనులు నిర్వహించారు. శనివారం ఫౌండేషన్ సభ్యులు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కలిసి ఖాజగూడ చెరువు చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంతో పాటు చెత్తను క్లిన్ చేశారు.

చెరువు చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, చెరువు పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. బాధ్యతారాహిత్యంగా చెరువులో చెత్తను పారబోసే వారికి విద్యార్థుల ఈ కార్యక్రమం కనువిప్పు కలిగించింది. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా చెరువు వద్దకు వచ్చి విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యురాలు చారిష్మ ఆకృతి , డైరెక్టర్లు ఏలిజబిత్ జార్జి, మిచెల్ జోష్, పూజిత కొమిరిశెట్టి, సిద్దార్థ్ గుమ్మ, రిషబ్ద్ బోయిడి తదితరులు పాల్గొన్నారు.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :