మూసీ నదిని ఆధారంగా తీసుకుని మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన
దట్టంగా అలుముకున్న పొగ మంచు కారణంగా నగరానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పొగ మంచుతో
పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప
జర్నలిస్టుల సమస్యలపై శాంతియుతంగా వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన టీయూడబ్ల్యూజే - టీజేఎఫ్ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరె
తెలంగాణ రవాణా శాఖ లో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. ఓ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వద్ద 250 కోట్ల
తెలంగాణలో గ్రామాల్లో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు.. 27,628 వార్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కేటాయించిన రిజర్వేషన్ల ప్రక్రియతో
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుగా మారింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఉపా
తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల విజయం అనంతరం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ సంబరాలు శ్రు
తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లకు చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 2620 మద్యం షాపులకు మొత్తం 95,285 మంది
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ విద్యార్థి సంఘం అఖండ విజయం సాధించింది. అధికారిక స్ట
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించి విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసి
తెలంగాణలో చెరువులను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతర పరంపర కొనసాగుతుంది ఓవైపు హైడ్రా చెరువుల్లో చేపట్టిన
తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ముందుకు వచ్చింది. వరద బాధి
నగరంలోని చెరువుల్లో ఎఫ్టిఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మీద కొరడా జలిపిస్తున్న హైడ్రా నిర్మాణదారుల మీద స
రాయదుర్గంలోని లెథర్ ఇండస్ట్రీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. సదరు
తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించేలా పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ ప
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా సగరుల రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తామని తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడాకాలనీకి చెందిన రంగారెడ్డి కుమార్తె మాణిక్య రెడ్డి కళాశాల ఫీజు కోసం లయన్స్ క్లబ
ఓ వైపు జోరు వాన... కూర్చునేందుకు కుర్చీలు దేవుడెరుగు... వానకు తడవకుండా తలదాచుకునే చోటులేకుండా పోయింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి
తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్
తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనీల్ కుమార్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. చిత్రపురి కాలనీ
చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్, యువమోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధూరెడ్డి బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్ష
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు భక్తులకు హోమ్ డెలివరీ సదుపాయం తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తుందని హెచ్ సీయు డిపో మేనేజర్ మురళీధర
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది.శుక్రవారం ఈడి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిప
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోస
మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలోని ఐటీఐలను సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టాటా టెక్నాల
ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నుంచి20కోట్ల రూపాయలు దోచుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం
ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయ
శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమణ నుంచి కాపాడాలని కోరుతూ జనంకోసం అ
జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రంగారెడ్డి జిల్లా మాస్టర్లకు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సా
సాగు రంగంలోని ప్రతికూలతలు తట్టుకుంటూ రైతులకు రక్షణగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’
తెలంగాణ రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ర
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్
ఔటర్ రింగు రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశార
2020 భూముల క్రమబద్దీకరణ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది
చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ అగ్రనాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. భారీగ
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటా