Sunday, 01 March 2026 11:26:20 AM
# జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు # గ్రామంలో ఓటర్లు లేని సామాజిక వర్గానికి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వ్

ఢిల్లీ ఎర్రకోట వద్ద భారీ పేలుళ్లు

Date : 10 November 2025 07:20 PM Views : 278

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న ఈ పేలుళ్లలో ఐదు కార్లు ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. ఎర్రకోట దగ్గరలోని మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఓవైపు దేశంలో భారీ ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు చేదించగా, ఇదే రోజు ఢిల్లీలో పేలుళ్లు సంభవించడం సంచలనంగా మారింది. ఈ పేలుళ్లలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతుండగా.. పేలుళ్లకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పేలుళ్లు ప్రమాదవశాత్తు చోటుచేసుకున్నవా లేక ఉగ్రవాద చర్యా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నాయి.

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :