Wednesday, 22 April 2026 05:12:22 PM
# యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు # జీహెచ్ఏంసీకి ఆర్ వి కన్నన్, జీఏంఏంసీకి వినయ్ కృష్ణరెడ్డి, జీసీఏంసీకి సృజన # సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు # కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ # శేరిలింగంపల్లిలో బయటపడిన రూ.2వేల కోట్ల భూ కబ్జా స్కామ్ # గోపన్ పల్లిలో మద్యం మత్తులో దాడులు - పగిలిన తలలు # పొగ మంచు - జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ # రాచకొండ ఔట్... ఫ్యూచర్ సిటీ, మల్కాజిగిరి ఇన్.. # జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ # శేరిలింగంపల్లిలో మాదాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు # ప్రజా భవన్ లో భేటీలు చాలా ఖరీదు గురూ.. # డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు # ఏఐ టెక్నాలజీతో హైటెక్ మాస్ కాపీయింగ్ # గచ్చిబౌలి ఇనిస్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలరాజు # కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి యువత # మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు # తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ # జిహెచ్ఎంసి 18 డివిజన్లతో శేరిలింగంపల్లి మండలం ముసాయిదా # గోపన్ పల్లి రంగనాథ గుడి భూములపై కబ్జాదారుల కన్ను # ప్రయాణికుల పడిగాపులతో కిక్కిరిసిన హైదరాబాద్ ఎయిర్ పోర్టు

హైడ్రా ఆన్ డ్యూటీ...

చెరువును ఆక్రమించి చేపడుతున్న విల్లాల కూల్చివేత

Date : 08 September 2024 10:35 AM Views : 1115

Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : భారీ వర్షాలతో గత కొన్ని రోజులుగా కూల్చివేతలకు విరామం ఇచ్చిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఆదివారం మరోసారి చర్యలు ప్రారంభించింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిదిలోని మల్లంపేట్ లో గల లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ లో చేపడుతున్న విల్లాలను ఆదివారం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.మల్లంపేట్ (కత్వ) చెరువు ఆక్రమించి ఎఫ్ టిఎల్,బఫర్ లలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన విల్లాస్ లను గతంలోనే గుర్తించిన హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య విల్లాస్ కూల్చివేతలను హైడ్రా అధికారులు చేపట్టారు.

Also Read : ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు అందజేసిన అటవీ అభివృద్ధి సంస్థ

Ekaburu

Admin

Ekaburu

మరిన్ని వార్తలు

Copyright © Ekaburu 2026. All right Reserved.



Developed By :