Ekaburu - హైదరాబాద్ / హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు. మండపాల నిర్వాహకులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు పోలీసులు ప్రత్యేక పోర్టల్ ను అందుబాటులో ఉంచారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్న భక్తులు, నిర్వాహకులు కింది తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. https://policeportal.tspolice.gov.in/index.htm
Also Read : హైడ్రా పేరుతో బెదిరింపులు - డబ్బులు డిమాండ్
Admin
Ekaburu