Ekaburu - స్పెషల్ స్టోరీస్ / హైదరాబాద్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామం కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వాహణకు భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 100 సంవత్సరాల శతాబ్ది ఎడిషన్ నిర్వాహణ భారత్ దక్కించుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. 100 ఏళ్ల కామన్వెల్ గేమ్స్ చరిత్రలో గతంలో ఒకసారి భారతదేశం ఈ క్రీడలను నిర్వహించింది. 2030 రెండవసారి నిర్వహించేందుకు బీట్ దాఖలు చేయగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ బుధవారం ఆమోదించింది. ఒలంపిక్స్ తరువాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ ను పరిగణిస్తుంటారు.
Also Read : బూత్ స్థాయి ప్రచారమే విజయానికి మూలం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Admin
Ekaburu